.
27, నవంబర్ 2011, ఆదివారం
ఎలుకలు బుట్టలో పడితేనే వారికి తిండి గింజలు దొరుకుతాయి ...
పేదరికానికి వారు నిలువుటద్దం.పేదరికం వారి తోబుట్టువు. వారి పిల్లాపాపలు చదువుకు ఆమడదూరం. వారంతా ఏ కొండకోనల్లో తిరిగేవారు కాదు. ఎలుకలు బుట్టలో పడితేనే వారికి తిండి గింజలు దొరుకుతాయి. లేదంటే ఆ రోజు పస్తులుండాల్సిందే. ఇదీ పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టి బతికేవారి పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి