.
25, సెప్టెంబర్ 2011, ఆదివారం
నిజాలు కక్కించే 'నార్కో'
మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్రెడ్డిని సిబిఐ వారు కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. 'అవసరమైతే నార్కో టెస్టులు నిర్వహిస్తాం...' అని సిబిఐ ఉప సంచాలకులు లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ మాటలు మనకు చాలా కేసుల్లో వినిపించేవే. నిఠారీలో బాలల మేధం, ముంబాయి పేలుళ్లు, ఆయేషా హత్య కేసు, స్టాంపు పేపర్ కుంభకోణం వంటివాటన్నిటిలో ..ఘరానా నేరస్తులైనా కరుడుగట్టిన హంతకులైనా, టెర్రరిస్టు రాక్షసులైనా అంత తేలిగ్గా నోరు విప్పరు. జరిగిన దారుణంలో ..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి