.
20, సెప్టెంబర్ 2011, మంగళవారం
మాయల్లేవు..మంత్రాల్లేవు
'మాయల్లేవు... మంత్రాల్లేవు... ఉన్నదంతా సైన్సు మాత్రమే'నని జనవిజ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్ పేర్కొన్నారు. మాయలు-మంత్రాలు-వాస్తవాలు అన్న అంశంపై ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్ఘానిక టవర్క్లాక్ వద్ద 'ఆదివారం మీ కోసం' కార్యక్రమం నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సభ్యులు వసంతబాబు, దుంపల ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడి జీవనం అభివృద్ధికి సైన్సు ఎంతగానో దోహదం చేసిందన్నారు. ఆదిమానవ సమాజం నుంచి .....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి