.
24, సెప్టెంబర్ 2011, శనివారం
తెలంగాణా రాకుంటే చచ్చిపోతా
'ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం తీసుకు రాలేకపోతే బతికుండడం ఎందుకు. చచ్చిపోతాను' అని కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేశవరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరుతూ ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో గన్పార్కు వద్ద ధర్నా జరిగింది. దీనికి తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మద్దతిచ్చింది. కార్యక్రమానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని టీచర్లు ..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి