.
13, సెప్టెంబర్ 2011, మంగళవారం
తప్పంతా బిజెపిదే
ఓటుకు నోటు కేసుకు సంబంధించి జైలులో ఉన్న సమాజ్వాది పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యులు అమర్ సింగ్ ప్రస్తుతం బిజెపిని తప్పుబడుతున్నారు. ఎంపిలు పార్లమెంటుకు తెచ్చిన నగదు బిజెపి ఏర్పాటుచేసిందని అమర్సింగ్కు బెయిల్ కోసం వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది రాంజఠ్మలాని కోర్టులో తెలిపారు. 'అనారోగ్యంతో ఉన్న ఆయన భార్యను చూసుకునేందుకు' అమర్సింగ్కు బెయిల్ ........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి