.
28, సెప్టెంబర్ 2011, బుధవారం
లంచమడిగితే ఒక్క ఫోన్ చేయండి...
రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు లంచం అడిగితే అదే ఆఫీసు నుంచి టోల్ ఫ్రీ నెంబర్కు ఒక్క ఫోన్ చేస్తే వెంటనే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా మంగళవారం కర్నూలు నగరంలో కోట్ల సర్కిల్ను, అనంతరం అదే సర్కిల్లో కోట్ల విగ్రహాన్ని కిరణ్కుమార్రెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా కోట్ల జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. .........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి