సోమవారం 29 ఆగస్టు 2011

అగ్రశ్రేణి భారతీయ చరిత్రకారుడు

అగ్రశ్రేణి భారతీయ చరిత్రకారుల్లో ఒకరైన ఆర్‌ ఎస్‌ శర్మ, సన్నిహితులు ఆరెస్‌గా పిలిచే రామ్‌ శరణ శర్మ తన 92వ ఏట పాట్నాలో కన్నుమూశారన్న వార్త అభ్యుదయకాముకులందరిని విచారంలో ముంచెత్తింది. భారత దేశ ప్రాచీన చరిత్రను శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేయడమే కాకుండా, భిన్నత్వంలో ఏకత్వం అనే భారత దేశ విశిష్టతను ధ్వంసం చేయడడానికి పూనుకున్న మతోన్మాదుల........

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి