.

18, ఆగస్టు 2011, గురువారం

జగన్‌పై ఎఫ్‌ఐఆర్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై సిబిఐ బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆయన సంస్థల్లో పెట్టుబడులు, ఎమ్మార్‌ అక్రమాలకు సంబంధించి కేసులు నమోదు చేసింది. జగన్‌, ఎమ్మార్‌ కార్యాలయాల్లో ఆధారాలు సేకరించేందుకు, సోదాలు చేసేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసింది. జగన్‌ సంస్థల్లో సోదాలు చేసేందుకు, ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు సిబిఐ హైదరాబాద్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి