.

30, ఆగస్టు 2011, మంగళవారం

'వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలి'

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిలుపుదల చేసేందుకు చేపట్టుతున్న చర్యలు వెంటనే మానుకోవాలని కోరతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారంనాడు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు జంగిటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ పేదల సంక్షేమానికై అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టితే వాటిని కొనసాగించేది పోయి ప్రస్తుత ముఖ్యమంత్రి వాటిని.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి