.
22, ఆగస్టు 2011, సోమవారం
'తెలంగాణను' ఏ శక్తీ ఆపలేదు
ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తీ అడ్డుకోలేదని ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె కేశవరావు అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయ గర్జన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇందిరాపార్క్ వద్ద 'ఉపాధ్యాయ గర్జన' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి చిదంబరం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై .......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి