.

7, ఆగస్టు 2011, ఆదివారం

వెయ్యి వికెట్ల కల చెదిరింది

టెస్టు క్రికెట్‌లో వెయ్యి వికెట్లు సాధించాలన్న తన కల చెదిరిందని శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ పేర్కొన్నాడు. విస్డెన్‌ తాజా సంచికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తన మనసులో ఉన్న తీరని కోరికను బయట పెట్టాడు. అయితే తరచూ దేహానికి తగిలే గాయాలు ఆటకు సహకరించక పోవడం వల్ల 800 వికెట్ల రికార్డుతోనే మనసు కాదంటున్నా రిటైరయ్యా నన్నాడు. గాయాలతో ఆటలో కొనసాగడం జట్టుకు మేలు చేకూర్చదన్న ఆలోచనతోనే ఆడాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పానన్నాడు........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి