.
11, ఆగస్టు 2011, గురువారం
జగన్ ఆస్తులపై సమగ్ర దర్యాప్తు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, భారతీ సిమెంట్స్, ఇతర సంస్థల ఆర్థిక వనరులపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్ర మంత్రి డాక్టర్ పి.శంకర్రావు రాసిన లేఖను రిట్గా స్వీకరించడమే కాకుండా, టిడిపి నాయకుడు ఎర్రన్నాయుడు దాఖలు చేసిన రిట్ను కూడా స్వీకరించిన హైకోర్టు.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి