.
23, ఆగస్టు 2011, మంగళవారం
ఓ ఇరానీ హోటల్లో...
శ్రీహరి, హంసానందిని నాయకా నాయికలుగా పీపుల్స్ థియేటర్ పతాకంపై బాబ్జీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'టీ..సమోసా..బిస్కెట్'. మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఈనెల 7న ప్రారంభమైన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలను చిత్రించారు. తమ్మారెడ్డి భరద్వాజ ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి