.
19, ఆగస్టు 2011, శుక్రవారం
జగన్ అక్రమ ఆస్తుల కేసు సోదాలు ముమ్మరం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కడప ఎంపి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన ఆస్తులు, నివాసాలు, ఆయన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారి కార్యాలయాలపై గురువారం సిఐబి ముమ్మరంగా దాడులు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నరు, ముంబయి, ఢిల్లీ, కోల్కతా, రాజ్కోట్ నగరాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలను, కంప్యూటర్లను, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు ..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి