.

26, ఆగస్టు 2011, శుక్రవారం

వైఎస్‌ నియామకాలకు కిరణ్‌ చెక్‌

రోడ్లు, భవనాల శాఖ అవినీతి సెగతో వేడెక్కింది. వైఎస్‌ జగన్‌ అవినీతిపై సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇఎన్‌సి సర్వీసు పొడిగింపు నిర్ణయానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి చెక్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్‌ అండ్‌ బి అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ఆ శాఖ పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోంది. వైఎస్‌ ఇచ్చిన ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి