.
1, సెప్టెంబర్ 2011, గురువారం
దేవతలు, దెయ్యాలు మిథ్యంటున్న వామపక్షులు అందరికీ గుడిలోకి ప్రవేశమంటారెందుకు?
దేవతలు, దయ్యాలు కేవలం మానవ సమాజచరిత్రలో భాగంగానే కృత్రిమంగా సృష్టించ బడ్డాయంటున్నారు. మరి పరమ నాస్తికులైన వామపక్షులే అందరికీ గుడిలోకి ప్రవేశం కల్పించా లని, దేవుడు అందరివాడేనని వాదిస్తున్నారు కదా! అలా కాకపోతే అసలు గుడికి, మసీదుకి, చర్చికి వెళ్లొద్దు, అంతా బొంకు అనవచ్చు. మరి అలా ఎందుకనరు...............?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి