.
26, జులై 2011, మంగళవారం
వారిద్దరికి అంతా తెలుసు
2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు రాజా ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ తప్పించుకుంటున్న కాంగ్రెస్కు సోమవారం ఢిల్లీ సిబిఐ కోర్టులో రాజా చేసిన ప్రకటనతో నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. స్వాన్, యూనిటెక్ వాటాల విక్రయం గురించి ప్రధాని మన్మోహన్, అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరంతో చర్చించానని రాజా సిబిఐ ప్రత్యేక కోర్టులో ప్రకటించారు.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి