.

22, జులై 2011, శుక్రవారం

నా ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారు

కర్నాటక లోకాయుక్త జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే ఆ రాష్ట్ర ప్రభుత్వంపై గురువారం తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్లును ట్యాప్‌ చేసి, అందులోని అంశాలను లీక్‌ చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్‌ కార్యకలాపాల్లో రాజకీయ నేతల పాత్రపై దర్యాప్తు చేసి రూపొందించిన నివేదికలోని కొన్ని అంశాలు లీక్‌ అయిన నేపథ్యంలో గురువారంనాడిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడారు. నివేదికలోని అంశాలు లీకవ్వడం........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి