.
14, జూన్ 2011, మంగళవారం
జైల్లో పెట్టించే వరకూ శ్వాస వదలను ...
'హంతకులను కటకటాల్లో పెట్టించి క్షమాపణలు అడుక్కునే స్థితికి తీసుకొచ్చేంత వరకూ తుదిశ్వాస వదలను' అని ముంబయిలో పట్టపగలు హత్యకు గురైన 'మిడ్డే' జర్నలిస్టు తల్లి బీనా నిర్పేంద్ర కుమార్ తన కుమారుని శవం ఎదుట కన్నీటితో ప్రతినబూనారు. 'నిన్ను బలిగొన్న హంతకులందర్నీ ఊచలు లెక్కపెట్టించేంత వరకూ తుది శ్వాస వదలను అని నీపై ప్రమాణం చేస్తున్నాను. ఇది ఒక బెంగాలీ మహిళ చేస్తున్న ప్రమాణం' అని జ్యోతిర్మయి తల్లి ప్రమాణం చేశారు......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి