.
10, మే 2011, మంగళవారం
భుజం నొప్పి కారణంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపిఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు
భుజం నొప్పి కారణంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపిఎల్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సెహ్వాగ్ శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్ళనున్నాడు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత వెస్టిండీస్ టూర్ వెళ్ళే భారత జట్టుకు కూడా సెహ్వాగ్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి