.
24, మే 2011, మంగళవారం
దేశం కోసం సంవత్సరంలో ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఇష్టపడతానానని భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు
దేశం కోసం సంవత్సరంలో ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి ఇష్టపడతానానని భారత యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. భారత జట్టు మితిమీరిని క్రికెట్ ఆడుతోందని, 2011 వన్డే ప్రపంచ కప్ తరువాత విరామం లేకుండా భారత క్రికెటర్లు ఐపిఎల్-4 మ్యాచ్లాడుతున్నారని, వారికి విశ్రాంతి అవసరమని డిమాండ్ వినిపిస్తున్న నేపధ్యంలో క్రికెటర్లకు విశ్రాంతి కావాలన్న అంశంపై తానేమీ వ్యాఖ్య చేయబోనని స్పష్టం చేశాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి