.

20, మే 2011, శుక్రవారం

రజనీకాంత్‌ క్షేమమే : లతా

సుపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు హిమొడయాలసిస్‌తో కూడిన అధునాతన చికిత్సనందించాల్సిన అవసరముందని ఆయన చికిత్స పొందుతున్న శ్రీ రామచంద్ర వైద్య కేంద్రం గురువారం ధ్రువీకరించింది. బుధవారం అర్థరాత్రి రజనీని ఐసియులోకి మార్చారన్న వార్త అభిమానుల్లో ఆందోళన రెకేత్తించిన నేపథ్యంలో అల్లుడు, నటుడు ధనుష్‌, ఆసుపత్రి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌ తనికాచలంలతో కలిసి రజనీ భార్య లతా.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి