.

3, మే 2011, మంగళవారం

స్పృహలోకొచ్చిన అక్బరుద్దీన్‌

కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ సోమవారం రాత్రి స్పృహలోకి వచ్చినట్లు తాజా బులెటిన్‌లో ఆసుపత్రి వర్గాలు ఆసుపత్యి. ఈ విషయం తెలియడంతో మజ్లిస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని తమ నేత త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ రోడ్డుపైనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో కేర్‌ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి