.
11, మే 2011, బుధవారం
ఆదివాసీల ఆగ్రహం
ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రజా ప్రతినిధులను గిరిజనులు తరిమికొట్టారు. చైనా క్లే తవ్వకాలకు మద్దతు తెలిపితే సహించేది లేదంటూ శాసనసభ్యుని కారును ధ్వంసం చేయడంతోపాటు, ఎంపిపిపై పేడనీళ్లు చల్లి, చొక్కా చింపి పరుగులు పెట్టించారు. విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం ఖండ్రూమ్ పంచాయతీ సరాయి రెవెన్యూ పరిధి జాంకరవలసలో చైనా క్లే తవ్వకాలకు పర్యావరణశాఖ అనుమతి కోసం ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడంపై..........................................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి