.
17, మే 2011, మంగళవారం
ఇజ్రాయిల్ దాష్టీకం
ఇజ్రాయిల్కు లెబనాన్, సిరియా, గాజాతో ఉన్న సరిహద్దుల్లో ఆదివారం వేలాది మంది పాలస్తీనియన్లు జరిపిన ప్రదర్శనలపై ఇజ్రాయిల్ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. 1948లో ఆ యూదు దేశాన్ని ఏర్పాటు చేయడంపై అక్కడ పెద్ద ఎత్తున సంతాప ప్రదర్శన జరిగింది. ఇజ్రాయిల్, సిరియా సరిహద్దులో వేలాది మంది నిరసనకారులు సిరియా వైపున్న గోలన్ హైట్స్లో గుమిగూడి సరిహద్దును దాటి వెళ్ళేందుకు ప్రయత్నించగా సైన్యం కాల్పులు జరిపింది. నిరసనకారులపై కాల్పులు జరపడం పట్ల.....................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి