.

19, మే 2011, గురువారం

డ్రగ్స్‌ కంపెనీ దాష్టీకం

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్దనున్న హెటిరో డ్రగ్స్‌ కంపెనీ పర్యావరణ నిబంధనలకు పాతరేస్తోంది. కంపెనీ విడుదల చేస్తున్న రసాయన, వ్యర్థ పదార్థాల వల్ల మత్స్య సంపద, వ్యవసాయం దెబ్బతినడంతోపాటు పరిసర ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ రాత్రిళ్లు విడిచిపెడుతున్న వాయు కాలుష్యంవల్ల వ్యాపిస్తున్న దుర్గంధాన్ని పది కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి