.

28, మే 2011, శనివారం

భారాలపై పోరుబాట పట్టాలి

యుపిఎ-2 ద్వితీయ వార్షికోత్సవం గొప్పగా జరుపుకోవడానికి మనకు మిగిల్చిందేమీ లేదు. త్వరలో ప్రజలపై పడనున్న భారాల మోతకు ఇది ముందస్తు హెచ్చరిక వంటిది. ముందస్తు హెచ్చరిక ముందస్తు జాగ్రత్త, అప్రమత్తతకు దారితియ్యాలి. ఇటువంటి చర్యలపై ప్రజలు సమిష్టిగా పోరాడాలి. ప్రజలు తమ హక్కులను ఏవిధంగా కాపాడుకుంటారు, మరింత మెరుగైన జీవనం కోసం ఏ విధమైన పోరాటాలు సాగిస్తారనే విషయాన్ని ఈ ప్రతిఘటన చాటిచెబుతుంది...................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి