.

25, మే 2011, బుధవారం

రెండేళ్లు.. ఐదు ఎన్నికలు

వాస్తవానికి డిఎంకె ప్రస్తుతం యుపిఎను విడిచిపెట్టే పరిస్థితిలో లేదు. 2జి కుంభకోణం నేపథ్యంలో ఆ పార్టీనిప్పుడు సర్వ భ్రష్టత్వం ఆవరించింది. ఈ స్థితిలో కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం ద్వారా లభించే అధికార అండే అ పార్టీకి ఆశాదీపంలా మారింది. తమిళనాట జయలలిత ప్రభుత్వం నుండి తమను తాము రక్షించుకోవడానికి ఆ పార్టీ నేతలకు యుపిఎను మించిన రక్షణ కవచం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో డిఎంకె తనంతట తాను ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించే పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు.......................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి