.
16, మే 2011, సోమవారం
హడలెత్తించిన హాడ్జ్
రెండు జట్లకు చావో రేవో మ్యాచ్. గెలిస్తేనే ఫ్లే ఆఫ్ బరిలో ఉంటాయి. ఇలాంటి కీలకమైన మ్యాచ్లో కోచి టస్కర్స్, రాయల్స్ మెడలు వంచింది. రాజస్థాన్ను 97 పరుగులకే కట్టడి చేసింది. కోచి వేగంగా లక్ష్యాన్ని చేధించింది. 12.4 ఓవర్లు మిగిలి ఉండగానే 98 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ ఓడి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కు దిగింది. మరోసారి రాజస్థాన్ బ్యాటింగ్లో తడపడింది. ఓపెనర్ ఫజల్ బౌండరీతో ఇన్నింగ్స్ ప్రారంభించినా ఆ జోరు ఎంతో సేపు ఎంతో సేపు కొనసాగలేదు. 16 పరుగుల వద్ద ఆర్పి సింగ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో ఓపెనర్ ద్రావిడ్ (1)ని శ్రీశాంత్ చక్కని అవుట్ స్వింగ్ బంతితో అవుట్.....................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి