.
10, మే 2011, మంగళవారం
ప్రైవేటీకరణ విదేశీకరణ ముప్పు
విద్యారంగానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్రయివేటీకరణ, విదేశీకరణ విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించాలని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు, రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) 12వ రాష్ట్ర మహాసభలను కర్నూలులోని అమరజీవి అప్పారి వెంకటస్వామి నగర్లో సోమవారం ఉత్సాహపూరిత వాతావరణంలో ఏచూరి ప్రారంభించారు. యుటిఎఫ్ బాధ్యత పెరిగిందని, ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా జాతీయ.........................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి