.

4, మే 2011, బుధవారం

కుటుంబకథా చిత్రాలు రావాలి : దాసరి

తెలుగు సినీ చరిత్రలో తమదైన ముద్ర వేసిన అతికొద్దిమంది వ్యక్తుల్లో దాసరినారాయణరావు ఒకరు. వెండితెరపై ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌ ఎలానో, తెరవెనుక దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు అలా. దర్శకరత్నగా పరిశ్రమ ఆయన్ని ముద్దుగా పిలుచుకుంటుంది. వృత్తిగతంగా ఎంతోమందికి తెరపై చోటు కల్పించిన దాసరి, వ్యక్తిగతంగానూ అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏటా తన పుట్టినరోజున ఏదో ఒక మంచి పనిచేయటం, వాటిని చక్కగా ఆచరణలో పెట్టటం ఆయన తరహా. ఈ ఏడాది 'నీడ దాసరి ఛారిటబుల్‌' అనే సంస్థను ప్రారంభిస్తున్నారు. మరి ఈ ఛారిటీ విశేషాలు, సినీ సంగతులు ఆయన మాటల్లో విందాం..........................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి