.

24, మే 2011, మంగళవారం

అమెరికాలో తుపాను బీభత్సం మిస్సౌరీలో 89 మంది మృతి

అమెరికాలో మిస్సౌరీలోని జోప్లిన్‌ పట్టణాన్ని టార్నెడో (భయంకర తుపాను)తో 89 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇళ్ళు, వ్యాపార సంస్థలు నేలమట్టమయ్యాయని, దెబ్బతిన్న ఒక ఆస్పత్రిని ఖాళీ చేయించాల్సి వచ్చినట్లు జోప్లిన్‌ అధికారి మార్క్‌ రోహర్‌ చెప్పారు. విద్యుత్‌ తీగలు తెగిపోయాయి. టెలిఫోన్‌ సంబంధాలు దాదాపుగా నిలిచిపోయాయి. మారో మూడు మధ్య పశ్చిమ రాష్ట్రాలకు చెందిన నగరాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మిన్నెపోలిస్‌, మిన్నెసోటాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అమెరికా ఆగేయ ప్రాంతంలో ఏడు రాష్ట్రాల్లో..............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి