.
6, ఏప్రిల్ 2011, బుధవారం
సచిన్కు భారత రత్న!
ప్రపంచకప్ను గెలుపొందిన భారత క్రికెట్ జట్టును మహారాష్ట్ర అసెంబ్లీ మంగళవారం అభినందించింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు దేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ఇచ్చి సత్కరించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. అభినందన తెలుపుతూ, టెండూల్కర్కు భారత రత్న ప్రతిపాదన తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్.....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి