.
7, ఏప్రిల్ 2011, గురువారం
చావు తేదీని చెప్పి.. విఫలమైన జ్యోతిష్యుడు
అది మధ్యప్రదేశ్లోని బేతుల్ గ్రామం. తేది అక్టోబరు 19, 2005 తెల్లవారేటప్పటికే ఆ గ్రామంలోకి స్టార్ న్యూస్, సహారా, ఆజ్తక్ ఛానళ్ల ప్రతినిధులు ఫొటోగ్రాఫర్లతో సహా చేరారు. ఎందుకో తెలుసా? ఆ గ్రామానికి చెందిన కుంజీలాల్ అనే జ్యోతిష్యుడు ఆ రోజు మధ్యాహ్నాం 3-5 గంటల మధ్య తాను చనిపోతున్నట్లు ప్రకటించాడు. ఆయన మరణాన్ని, జ్యోతిష్యం యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయటానికి ఆ టీవి ఛానళ్లు వచ్చాయి. అంతేకాదు, ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా చర్చా కార్యక్రమాన్ని............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి