.
13, ఏప్రిల్ 2011, బుధవారం
దయ్యం భయం ఊరంతా ఖాళీ : మూడు లక్షలిస్తే తరుముతా: భూతవైద్యుడు
నేటి హైటెక్ యుగంలోనూ దెయ్యాలున్నాయని నమ్మే అమాయక ప్రజలున్నారు. దయ్యం భయంతో నిద్రలేకుండా గడుపుతున్నారు. రాత్రి వేళల్లో దెయ్యం తిరుగుతుందని భయపడ్డ కొందరు ఏకంగా ఊరునే వదిలి వెళ్తున్నారు. ఈ సంఘటన ఎక్కడో మారుమూల పల్లెలో కాదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోని మనుబోలు మండలం యాచవరం గ్రామంలో..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి