.
27, ఏప్రిల్ 2011, బుధవారం
దిగ్గజాల మధ్య ధీరుడు !
తమిళ సినీరంగంలోనికి రామ్చరణ్తేజ్ను ఆహ్వానిస్తున్నామని పద్మశ్రీ కమల్హాసన్ అన్నారు. గీతాఆర్ట్స్ పతాకంపై రామ్చరణ్, కాజల్, శ్రీహరి ప్రధాన తారగణంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మగధీర' తమిళంలో 'మావీరన్' పేరుతో అనువాదమవుతోంది. ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నయ్ లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయిన కమల్హాసన్ తొలి సిడిని విడుదల చేసి, దర్శకుడు మణిరత్నంకు అందించారు.........................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి