.
12, ఏప్రిల్ 2011, మంగళవారం
మళ్లీ భారీ భూకంపం
తూర్పు జపాన్ను సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. ఫుకుషిమ దాయిచీ అణు విద్యుత్కేంద్రానికి దగ్గరలో భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.1 మాగ్నిట్యూడ్తో నమోదైంది. ఈ భూకంప కేంద్రం టోక్యోకు ఉత్తరంగా 160 కి.మీ. దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం తరువాత మీటరు ఎత్తున ఎగసే అలలతో సునామీ రాగల అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరించారు. భూకంపం కారణంగా టోక్యోలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. కాగా తాజా భూకంపం ప్రభావం ఫుకుషిమ దాయిచి అణు విద్యుత్కేంద్రం మీద ఉండదని కర్మాగారం ఆపరేటరు టెప్కో ప్రకటించింది...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి