.

30, ఏప్రిల్ 2011, శనివారం

ఏడు ఖండాలు - ఎనిమిది నెలలు

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దంపతులు వారు. పదహారణాల తెలుగువాళ్లు. దిగంతాల్లో భారత పతాకాన్నే కాదు, తెలుగు కీర్తిని ప్రతిష్టించిన వారు ప్రకృతి ప్రేమికులు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనే నమ్మకం గలవారు. అందుకే కలిసికట్టుగా ఏడు ఖండాలలోనూ మారథాన్‌ చేయాలనుకున్నారు. ఆ సుదూర పరుగు కూడా నగరాల మధ్య కాదు... అడుగుపెట్టడానికి సాహసించని దట్టమైన అరణ్యాలు, సూర్య కిరణాలు నిట్టనిలువుగా తాకే భూమధ్యరేఖ ప్రాంతం, నాలుక పిడచకట్టుకుపోయే ఎడారులు, మోకాళ్లవరకూ కూరుకుపోయే మంచు ప్రాంతాలు... జీవజాలమే కనిపించని ధృవ ప్రాంతాల్లో! అదీ కేవలం ఎనిమిది నెలల్లో! కారణం ఒక్కటే! భారతదేశ ఔనత్యం పపంచానికి చాటిచెప్పాలి. అందుకే ఈ మహాక్రతువుకు పూనుకున్నారు. వారే గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌ యండి చిగురుపాటి కృష్ణప్రసాద్‌, క్రిస్మా వైనరీన్‌ యండి శ్రీమతి చిగురుపాటి ఉమ. మరి ఆ మారథాన్‌ విశేషాలేంటో ఉమ ద్వారానే తెలుసుకుందామా?!.................................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి