.
17, ఏప్రిల్ 2011, ఆదివారం
టిడిపిలో జగన్ కలకలం
తెలంగాణలో కడప మాజీ ఎంపి జగన్మోహనరెడ్డికి విశ్వసనీయత ఉందని నాగం జనార్ధనరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది. నాగం వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. టిడిపిలో ఉండి జగన్ను పొగడడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని,శ్రేణుల్లో గందరగోళం ఏర్పడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగం వ్యాఖ్యలను పార్టీ సీరియస్గానే తీసుకుంటుందని టిడిపి నేతలు అంటున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి