.
23, ఏప్రిల్ 2011, శనివారం
'కరుణ' కూతురు, భార్య నిందితులే
2జి స్పెక్ట్రమ్ కేసులో సిబిఐ దాఖలు చేయనున్న రెండో చార్జిషీట్లో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు, డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, ఆమె తల్లి దయాళు అమ్మాళ్ పేర్లను కూడా చేర్చనున్నారు. సోమవారం దాఖలు చేసే చార్జిషీట్లో వీరిద్దరినీ నింది తులుగా పేర్కొంటామని సిబిఐ వర్గాలు...............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి