.
13, ఏప్రిల్ 2011, బుధవారం
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి నేడు పోలింగ్
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం పోలింగ్ జరగనుంది. కేరళలో ఎల్డిఎఫ్, యుడిఎఫ్ పోటీ పడుతుండగా తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె కూటములు ఎన్నికల బరిలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలోని 2జి సెక్ట్రమ్, కామన్వెల్త్ క్రీడల నిర్వహణ, ఆదర్శ్ వంటి కుంభకోణాలతోపాటు పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కరుణానిధి కుటుంబ అవినీతి పాలన వంటి అంశాలపై అన్నాడిఎంకె కూటమి ఎన్నికల ప్రచారం చేసింది........................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి