.
23, ఏప్రిల్ 2011, శనివారం
జిగేల్ ఇన్నింగ్స్
ఐపిఎల్-4లో వరుస పరాజయాలతో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు తన విజయ దాహం తీర్చుకుంది. బెంగళూరు జట్టు తరఫున మొదటి మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్ ఆటగాడు క్రిస్గేల్ సెంచరీతో జట్టుకు విజయానందించి తనెంత విలువైన ఆటగాడో తెలియజేశాడు. కొల్కతా నైట్స్ రైడర్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొల్కతా నిర్దేశించిన 172........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి