.
25, ఏప్రిల్ 2011, సోమవారం
నాలుగు రోజులు సంతాప దినాలు
సత్యసాయి బాబా భౌతిక కాయానికి రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి ప్రకటించారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బాబా గౌరవార్థం ఈనెల 27 (బుధవారం) వరకూ రాష్ట్రవ్యాప్తంగా సంతాపదినాలను ప్రకటించారు. అదే రోజు అనంతపురం జిల్లాకు సెలవు దినంగా ప్రకటించారు. సత్యసాయి బాబా మృతిపట్ల రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరపున సీఎం ప్రగాఢ సంతాపం తెలిపారు. సత్యసాయి బాబా సాటి మానవులకు, మానవతావాదానికి పలు మార్గాల్లో అందించిన సేవలు విలువ కట్టలేనివని ఆదివారం సీఎం ఒక సంతాప సందేశంలో తెలిపారు. శాంతి, ప్రేమ, ఆప్యాయతానురాగాలకు సత్యసాయి బాబా ఒక చిహ్నంగా నిలిచారని, భక్తిని, సేవను మేళవించి.....................
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి