.

24, ఏప్రిల్ 2011, ఆదివారం

దారుణ అకృత్యం * రంగారెడ్డి జిల్లాలో కల్లు తాగించి.. అత్యాచారం * కాళ్లు నరికి కడియాల అపహరణ

ఒక మహిళపై కొందరు మృగాళ్లు దారుణ అకృత్యానికి పాల్పడ్డారు. ఆమెతో కల్లు తాగించి... సమీపంలోని అడవికి తీసుకెళ్లి... అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆమె కాళ్లు తెగనరికి... వెండి కడియాలు, మెడలోని బంగారం దోచుకుపోయారు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం మదన్‌పల్లి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్‌ జిల్లా ఫరూక్‌నగర్‌.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి