.
4, ఏప్రిల్ 2011, సోమవారం
పట్టలేని ఆనందం : అమితాబ్ బచ్చన్
భారత్ కప్ గెలవటం అందర్నీ ఆనందపెట్టింది. వారూవీరూ అనకుండా అన్నిరంగాల వారూ శనివారం టీవీలకు అతుక్కుపోయి ఆటను వీక్షించారు. దక్షిణాది, ఉత్తరాది తారాలోకం ముంబై వాంఖెడ్ స్టేడియంలో ఆసీనమైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వెంకటేష్, మహేష్బాబు హాజరయ్యారు. సూపర్స్టార్ రజనీకాంత్, ఆయన భార్య లత మ్యాచ్ను వీక్షించారు. ఇక బాలీవుడ్ సంగతి చెప్పక్కర్లేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి