.
21, ఏప్రిల్ 2011, గురువారం
క్షేత్ర సహాయకులపై లాఠీ
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్న క్షేత్ర సహాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆందోళనతో క్షేత్ర సహాయకులు బుధవారం కలెక్టరేట్లను ముట్టడించారు. రంగారెడ్డి, ఆదిలాబాద్ కలెక్టరేట్ల వద్ద క్షేత్ర సహాయకులపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని గొడ్లను బాదినట్లు బాదారు. ఈ ఘటనలో కొందరు స్పృహ కోల్పోయారు. మరి కొందరికి గాయాలయ్యాయి. కలెక్టరేట్ల...............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి