.

26, ఏప్రిల్ 2011, మంగళవారం

పుట్టపర్తిలో అన్నం కరువు

సాయిబాబా అంతిమ దర్శనానికి భక్తజనం పోటెత్తింది. సోమవారం మధ్యాహ్నానికి లక్ష మంది భక్తులు సాయిబాబా భౌతిక కాయాన్ని దర్శించుకున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్‌ జనార్ధన్‌రెడ్డి ప్రజాశక్తికి తెలిపారు.మంగళవారం ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో సాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ విఫలమైంది. సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు పుట్టపర్తిలో కనీస అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి