.

16, ఏప్రిల్ 2011, శనివారం

భర్త మరణిస్తే భార్య అమ్మకం : ఒకసారి అమ్ముడైన మహిళ తిరిగి మళ్లీ ఆ గ్రామానికి రాకూడదు. తన పిల్లల్ని చూడటానికి కూడా అవకాశం ఉండదు

ఒకవైపు మానవుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దిన దిన ప్రవర్ధమానమౌతుంటే మరోవైపు నాగరికతకు దూరంగా ఉన్న కొన్ని మారు మూల గ్రామాల్లో దురాచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని ఓ మారుమూల గ్రామమైన పావగడ్‌లో సభ్య సమాజం సిగ్గుపడే హేయమైన, అనాగరికమైన దురాచారం ఇంకా కొనసాగుతోంది. అదేమంటే ఆ గ్రామంలో భర్త చనిపోతే భార్యను అతని కుటుంబ సభ్యులే.............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి