.

21, ఏప్రిల్ 2011, గురువారం

మిచెల్లీ ఒబామాకు తృటిలో తప్పిన ప్రమాదం

అమెరికా ప్రధమ మహిళ మిచెల్లీ ఒబామా ప్రయాణిస్తున్న విమానం మంగళవారం నాడు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నది. మిచెల్లీ ప్రయాణిస్తున్న విమానం ఇక్కడికి సమీపంలోని ఆండ్రూ వైమానిక స్థావరంలో దిగబోతున్న సమయంలో ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై మరో కార్గో విమానం ఉండటాన్ని గమనించిన అధికారలు లాండింగ్‌ ప్రయత్నాన్ని విరమించుకోవాలని మిచెల్లి విమానం పైలట్‌ను ఆదేశించారు. అప్పటికే విమానం........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి