.
16, ఏప్రిల్ 2011, శనివారం
'తెలంగాణ కోసం నాయకులు ఏకం కావాలి'
ప్రజలు ఏకమయ్యారు...ఇక ఏకం కావలసింది రాజకీయ నాయకులేనని జెఎసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం రాత్రి కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో ధూం..ధాం.. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఆయన ఆశయాలను సిద్దాంతాలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఉద్యమాన్ని అణగదొక్కాలనే ఉద్ధేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి