.

16, ఏప్రిల్ 2011, శనివారం

'తెలంగాణ కోసం నాయకులు ఏకం కావాలి'

ప్రజలు ఏకమయ్యారు...ఇక ఏకం కావలసింది రాజకీయ నాయకులేనని జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గురువారం రాత్రి కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌లో ధూం..ధాం.. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఆయన ఆశయాలను సిద్దాంతాలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. ఉద్యమాన్ని అణగదొక్కాలనే ఉద్ధేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం...........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి